మహాశివరాత్రి సందర్భంగా పులిహార పంపిణీ

రాజమండ్రి, మహాశివరాత్రి సందర్భంగా లక్ష్య వారపు పేట కరూర్ వైశ్య బ్యాంక్ ఎదురుగా శ్రీకృష్ణదేవరాయసేవాసమితి పెమ్మన బోయిన రాజేష్ ఆధ్వర్యంలో పులిహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జనసేన నాయకులు అరవపల్లి పురుషోత్తం, బండారు వెంకటరమణ, గుణ్ణం శ్యామ్ సుందర్ సత్యంశెట్టి సత్యనారాయణ, అల్లాడ లోవరాజు, అడబాల చంద్రశేఖర రావు అడ్డాల దొరబాబు పాల్గొనడం జరిగింది.