డొక్కా సీతమ్మ ఆహార నిధి

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి‘ కార్యక్రమం కె.జి.హెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ కార్యక్రామానికి సహకరించిన ఆర్. పి రాజు (Mr Lite), నీలం రాజు లకు పసుపులేటి మోహన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేదం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ (జి. కె )చేతుల మీదుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.