పవన్ కళ్యాణ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం
పిఠాపురం: పవన్ కళ్యాణ్ అత్యత్బుతమైన విజయం కోసం ప్రచారంలో భాగంగా పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో, గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవ పల్గుణ హైదరబాద్ నుండి పిఠాపురం వచ్చి డోర్ టు డోర్ జనసేన పార్టీ విది విధానాలు, అధ్యక్షుడి ఆలోచన విదానాన్ని తెలియజేస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 500 పైగా జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం గర్వనీయాంశం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-05-at-8.21.49-AM-1024x576.jpeg)