ఆవిర్భావ సభకు 10లక్షల విరాళమందజేసిన డా.పసుపులేటి హరిప్రసాద్
హైదరాబాద్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిసి మొన్న మచిలీపట్నంలో జరిగిన 10వ ఆవిర్భావ సభకు 10లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-21.41.27-1024x813.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-21.41.30-640x1024.jpeg)