యోగాశ్రీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం టోల్ ప్లాజా నందు పైడ్రాజు అండ్ సన్స్ వారిచే నూతనంగా ప్రారంభించబడుతున్న యోగా శ్రీ మల్టీక్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధుబాబు పిల్లా శ్రీనివాస్ కట్టు శ్రీను, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.