జనసేన జిల్లా లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న కందుల దుర్గేష్

కాకినాడలో నిర్వహించిన జనసేన తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ తో పాటూ.. పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జిలు మరియు నగర కార్పొరేషన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.