ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా

జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 740వ రోజు కార్యక్రమం కిర్లంపూడి మండలం సోమరాయణంపేట మరియు పాలెం గ్రామాలలో సోమవారం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకట సూర్యారావు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, సోమరాయణంపేట నుండి ఆడారి స్వామి నాగేశ్వరరావు, కొడతాల శ్రీను, బొడ్డేటి సూరిబాబు, మళ్ళ హరికృష్ణ, బొడ్డేటి సాయి, యల్లపు సాయి, కాళ్ళ కిరణ్, పిలియానం శివ, మళ్ళ సాయి, చదరం రమేష్, బొడ్డేటి దీపక్ కుమార్, దాడి దుర్గాప్రసాద్, కాళ్ళ వీరబాబు, రాపెటి హరీష్, పాలెం నుండి గ్రామ అధ్యక్షులు కొప్పిసెట్టి శివరామకృష్ణ, అడ్డాల నాగేశ్వరరావు, ప్రత్తి సురేష్, పిల్లా శ్రీనివాస్, కూనపురెడ్డి సత్తిబాబు, పాటంశెట్టి సత్యనారాయణ, ఏడిద చక్రధర్, గనిశెట్టి దుర్గాప్రసాద్, కర్ణం సాయి, పొలిమేర మేఘశ్యాం, బావిశెట్టి అరుణ్ సాయి గణేష్, కర్ణం గంగాధర్, వర్రే చిన్న, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుం మల్లేష్, కొల్లుమళ్ళ శ్రీను, కోడి గంగాధర్, నంబోలు మణిబాబు, పొనగంటి సత్యాలు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, పోలిశెట్టి రాజు, అద్దంకి వీరబాబు, నల్లంశెట్టి మోహన్, నల్లంశెట్టి నూకరాజు, నల్లంశెట్టి లచ్చబాబు, తామరాడ నుండి గ్రామ అధ్యక్షులు సుంకర రాజు, కాయల మణికంఠలకు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రామకృష్ణాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన డేగల విజయ్ కుటుంబ సభ్యులకు, రాజుపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మండపాక శివ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.