వెంకటాపురంలో రైతు సదస్సు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, వెంకటాపురం గ్రామంలో సోమవారం రైతుల పక్షాన అన్యాయం జరుగుతుందని.. రైతుల పక్షాన నిలబడాలనే తపనతో రైతులు కోసం రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రైతు సదస్సు నిర్వాహకులు వడ్డిపల్లి శ్రీనువాసరావు, అదపాక అప్పలరాజు, బోంతు విజయకృష్ణ. దీనికి ముఖ్య అతిథులు అర్జున్ భూపతి, కొంతమంది బిజేపి నాయకులు దేవిరెడ్డి వీరబాబు, అలాగే ప్రధానంగా మీసాల రవిబాబు, దన్నాన చిరంజీవి, తమ్మినేని శ్రీను, ఈ కార్యక్రమంలో జనసైనికులు, లావేరు మండలం రైతులు పాల్గొన్నారు.