కత్తుల వెంకట్రావుకు నివాళులు అర్పించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేనికోన గేచ్చకాయలపొర చివర కాపులపాలెం గ్రామంలో ఇటీవల మరణించిన కత్తుల వెంకట్రావు పెద్దకార్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస ప్రధాన కార్యదర్శి అంగాని నరసింహమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి పిల్లి గోపి, జనసేన సీనియర్ నాయకులు నూకల దుర్గబాబు, సంసాని పాండురంగారావు, బీమల సూర్య నాయుడు, సంగాని అన్నవరం, మల్లాడి పుల్లయ్య, అంగాని వెంకటరమణ, అంగాని సత్యానందం, అంగాని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.