మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె దేవతా నగర్ లో ఆనంద అనాధ ఆశ్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మైత్రి కొనసాగాలని అలాగే 2024 జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాటశాలలు పెంచాలని పిల్లలకి, వృద్ధులకు జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమొలో జనసేన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామాదాసు చౌదరి దామోదర్ గారు ఉమ్మ్మడి చిత్తూర్ జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరాం జనసేన నాయకుడు జనార్ధన. కాశ్రయదర్శి నరేష్, జఫర్, కుమార్ ఇంకా జనసైనికులు పాల్గొన్నారు.