జిలేడుపూడి గ్రామంలో నా సేన కోసం… నా వంతు”

నర్సీపట్నం నియోజకవర్గం, గోలుగుండ మండలంలో రాజుపేట, జిలేడుపూడి గ్రామంలో ఆదివారం “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమంలో బాగంగా అక్కడ జనసైనికులు తో కలిసి అక్కడ ప్రజలకు పార్టీ భావజాలం వివరించి పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు పార్టీకి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజుపేట మరియు జిలేడుపూడి జనసైనికులు, కొత్తకోట రామశేఖర్, పెనుపోతుల నాగు, నెరడుబిల్లి వంశీ, శ్రీకర్ పవర్, సేనాపతి నాయుడు, లోవ, అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *