“నా సేన కోసం – నా వంతు” కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ 70 వేల విరాళం

“నా సేన కోసం – నా వంతు” కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతం కోసం విరాళంగా 70,000/- రూపాయలు ఆదివారం పార్టీ అఫిషియల్ డొనేషన్ నంబర్ 7288040505 కి ఫోన్ పే ద్వారా పంపించటం జరిగింది.

దాతల వివరాలు:
యడవల్లి సతీష్ -11,000/-
కాసర్ల ఫణి వంశీ -10,000/-
ఆర్గానిక్ ప్రసాద్ -5,000/-
గరికిపాటి ప్రసాద్ -5,000/-
చందు శ్రీనివాస్ -5,000/-
పురమా సతీష్ -5,000/-
జి సాంబశివరావు -3,369/-
ఎం సురేష్ కుమార్ -2,116/-
వంకాయలపాటి ప్రవీణ్ కుమార్ -3,000/-
పోలిశెట్టి పవన్ కుమార్ -3,000/-
చెన్నంశెట్టి చక్రపాణి -2,000/-
వడ్డి చిరంజీవి కుమార్ -3,000/-
కొలపల్లి గణేష్ కుమార్ -3,000/-
కొడాలి వెంకట్ -3,000/-
సోమరౌతు నాంచారయ్య -3,000/-
అంకాని మహేంద్ర -3,000/-
జి ఉమా మహేశ్వర రావు -1,000/-