గిడ్డి రత్నశ్రీ మాతృమూర్తికి నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేనికోన మండలం, గిడ్డివారిపేట గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ గిడ్డి రత్నశ్రీ మాతృమూర్తి ఆకస్మికంగా స్వర్గస్తులయ్యారు. విష్యం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ సోమవారం వారి భౌతికకాయానికి పూలమాల సమర్పించి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.