“నా సేన కోసం… నా వంతు” గా రూపాయలు 25000 విరాళమిచ్చిన గోపాలకృష్ణ

హైదరాబాద్ “నా సేన కోసం… నా వంతు” అంటూ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ లకు 25,000 రూపాయల చెక్కు ద్వారా విరాళాన్ని అందించిన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన గోపాల కృష్ణ. ఈ కార్యక్రమంలో వీరమహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ కావ్య మండపాక, రుక్మిణీ కోట పాల్గొన్నారు.