మార్కాపురం జనసేన ఆధ్వర్యంలో “ఇంటింటికి జనసేన”

కాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు “ఇంటింటికి జనసేన” కార్యక్రమంలో మార్కాపురం పట్టణం నందు పూల సుబ్బయ్య కాలనీ, శివాజి నగర్, అయోధ్య రామాలయం వీధి మరియు తర్లుపాడు గ్రామం నందు పర్యటించి జనసేన మరియు టీడీపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ కార్యచరణ గురించి ప్రజలకు వివరించిన మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, పసుపులేటి నరసింహులు, బొందిలి. బాలాజి సింగ్, ఇ వెంకటేశ్వర్లు, నారాయణ, అనిల్ సింగ్, చరణ్ సింగ్, జానకి రామ్, ఆది నారాయణ, చలపతి, సాయి, శివ సింగ్, సంగటి.వెంకటేశ్వర్లు, షఫీ, వన్నెబోయిన బ్రహ్మం, ఆది, పి.రాముడు, జే వెంకటేశ్వర్లు, ఎ అంకయ్య, వీర మహిళలు పూజా లక్ష్మీ, బొందిలి బాలబాయి, సురే సువర్ణ, సుబ్బులు, శ్రీలీల, షేక్ నూర్జహాన్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.