మడకశిర జనసేన ఆధ్వర్యంలో జాతీయజెండా ఆవిష్కరణ

మడకశిర, మడకశిర పట్టణ కమిటీ సభ్యులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా భారతరత్న డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బడుగు వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహానికి జాతి పిత మహాత్మా గాంధీజీ విగ్రహాకి పూలమాల వేసి శ్రీసత్యసాయి శల్యచికిస్థకేంద్రంలో పండ్లు రోగులకు పంచి దేశ నాయకుల త్యాగాలకు పత్రికనే ఈ స్వాతంత్ర దినోత్సవం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణ పట్టణ అధ్యక్షుడు టి. యశ్వంత్ పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ ఎస్.వి ఉమర్ ఫరూక్ హరీశ్ లోకేష్ ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.