జనసేన – టిడిపి సమన్వయ కమిటీ ప్రకటన

గజపతినగరం: ఉత్తరాంధ్ర వీరమహిళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీమతి పాలవలస యశస్విని ఈ కమిటీలో సభ్యురాలుగా నియమింపబడిన సందర్భంగా గజపతినగరం నియోజకవర్గం మండల అధ్యక్షులు మునకాల జనార్దన్ రావు దత్తిరాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు, మామిడి దుర్గా ప్రసాద్, చిల్లా విజయకుమార్, మల్లేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.