చంద్రమౌళి ఆధ్వర్యంలో జనసేన చలివేంద్రం

కళ్యాణదుర్గం, జనసేన అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కంబదూరు టౌన్ లో గాజుల శ్రీనివాస్ అధ్యక్షతన జనసైనికులు, నాయకులు ఆధ్వర్యంలో దిగ్విజయంగా రెండవ వారం చలి వేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబదూరు నాయకులు గాజుల అనిల్, తిప్పేస్వామి, గాజుల చరణ్, చరణ్, సాయి తేజ, రాజేష్, అరవింద్, శివ, చిన్నా, శ్రీనాథ్ తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.