Razole: పడమటపాలెం ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసిన జనసేన

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం పడమటపాలెం ఎంపీటీసీ జనసేనపార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొండపాటి సుజాత వ్/ఒ (లేటు) దొండపాటి సత్యం. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దిరిశాల బాలాజీ, తాడి మోహన్, పినిశెట్టి బుజ్జి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.