తిరుమలనాధుని గంగాబాబు నూతన గృహప్రవేశ వేడుకలో జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామానికి చెందిన ఎన్నారై జనసైనికుడు తిరుమలనాధుని గంగాబాబు నూతన గృహప్రవేశం కార్యక్రమనికి హాజరైన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, విక్టరీ ఛానల్ అధినేత అడబాల సత్యనారాయణ, రాజానగరం మండలం జనసేన పార్టీ బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, రాజానగరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భానుశంకర్, కోరుకొండ మండలం జడ్పిటిసి గా జనసేన పార్టీ తరుపున పోటీచేసిన అడబాల సత్యనారాయణ, రాజానగరం మండల కమిటీ కార్యదర్శి కవల శ్రీరామ్, రాజానగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు కామిశెట్టి విష్ణు, బొబ్బరాడ వాసు, మధురుపూడి జనసేన పార్టీ నాయకులు ఆకుల ప్రసాద్, చల్లా ప్రసాద్ రాజానగరం జనసేన వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.