కందుల దుర్గేష్‌ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

రాజమండ్రి: జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా నియమితులైన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ ను ఆదివారం వారి పార్టీ కార్యాలయం నందు కలసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, పోతు కాశీ, గొల్లమందల పూర్ణ భాస్కర రావు, రావూరి నాగు, ఉండపల్లి అంజి.