మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జనసేన నాయకులు

రాయచోటి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు విడుదలైన ఉమ్మడి జాబితా రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి పూలదండ, శాలువాతో సత్కరించిన జనసేన పార్టీ సమన్వయకర్త (పిఓసి) మయాన మహమ్మద్ అలీ ఖాన్, రామాపురం మండల అధ్యక్షుడు నాగేంద్ర, బలిజపల్లి నాయకులు చిరంజీవి యువత అధ్యక్షులు జయరాం చిన్నారి మరియు జనసేన నాయకులు.. ఈ సందర్భంగా కలిసి పనిచేసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పోరాడుతామని జనసేన నాయకులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మళ్లీ, వీరేంద్ర, బాలాజీ, నియోజవర్గ నాయకులు రామాపురం మండలం నాయకులు పాల్గొన్నారు.