శ్రీ వరసిద్ధి వినాయక నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, జనసేన నాయకులు రావూరి నాగు, పేరాబత్తుల దొరబాబు, ముప్పర్తి భాషా, పేరాబత్తుల చినబాబు, దిరిశాల కిషోర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.