“మిత్రమా! మేలుకో ఒక భారతీయుడి కలం” అన్నే పుస్తకానికి ఆవిష్కరించిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-15-at-8.15.53-PM-1024x768.jpeg)
గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యువ నాయకులు టి.విజయ్ కుమార్ అధ్వర్యంలో గుంతకల్లు యువ రచయిత మరియు మనం ఫర్ మార్పు వ్యవస్థాపకులు శ్రీ హర్షవర్ధన్ వ్రాసిన “మిత్రమా! మేలుకో ఒక భారతీయుడి కలం” అనే పుస్తకానికి ఆవిష్కరించిన జనసేన పార్టీ యువ నాయకులు టి.విజయ్ కుమార్. అనంతరం మాట్లాడుతూ యువతను ఆలోచింప చేసే విధంగా పుస్తకాన్ని రచించిన శ్రీ హర్షవర్ధన్ ని జనసేన నాయకులు టి.విజయ్ కుమార్ అభినందించారు. అనంతరం యువ రచయితను సత్కరించడం జరిగింది.