చెరుకూరు శ్రీనివాసరావుని పరామర్శించిన జనసేన నాయకులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక జనసేన ఎంపీటీసీ చెరుకూరు పార్వతీదేవి సత్తిబాబుకి ఇటీవల అనారోగ్య కారణంగా తలకు డాక్టర్లు బ్రెయిన్ ఆపరేషన్ చేయటం జరిగింది. జనసేన నాయకులు ఎన్ఆర్ఐ పెనుమాల జాన్ బాబు, తోట శ్రీనివాసరావులు చెరుకూరు శ్రీనివాసరావుని ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-16.05.27-1024x461.jpeg)