మేడిద వీరబాబు తల్లిని పరామర్శించిన జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, వెలుగుబంధ గ్రామానికి చెందిన జనసేన పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి మేడిద వీరబాబు తల్లి అనారోగ్యం కారణం మాధవి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భానుశంకర్, విక్టరీ న్యూస్ అధినేత అడబాల సత్యనారాయణ, రాజానగరం సీనియర్ నాయకులు బొబ్బరడా వాసు పాల్గొన్నారు.