విద్యార్ధుల సమస్యలు తెలుసుకున్న జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, డా.బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పాల్గొనడం జరిగింది.