కర్ణం ధర్మ ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ ఆధ్వర్యంలో సీతానగరం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కర్ణం ధర్మని జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, కందికట్ల అరుణ కుమారి, కతా సత్యనారాయణ, దుబాయ్ శ్రీను, అప్పయమ్మ(ప్రసాద్), తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు పాల్గొనడం జరిగింది.