ఏటుకూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ కార్పొరేటర్

గుంటూరు 16వ డివిజన్ లోని ఏటుకూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ W/0 వాసు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఏటుకూరు గ్రామ నాయకులు మరియు జనసైనిలు పాల్గొనడం జరిగినది.