ఏటుకూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ కార్పొరేటర్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-6.18.38-PM-1024x576.jpeg)
గుంటూరు 16వ డివిజన్ లోని ఏటుకూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ W/0 వాసు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఏటుకూరు గ్రామ నాయకులు మరియు జనసైనిలు పాల్గొనడం జరిగినది.