జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, మలికిపురం మండల జనసేనపార్టీ అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం గొంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన్ నాయకులు మరియు జనసేనపార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభుషణం తెలిపారు.