జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, రామేశ్వరం గ్రామంనకు చెందిన జనసైనికుడు పెద్దిరెడ్డి రాజునాయుడు శ్రీమతి విజయ దంపతుల ద్వితీయ కుమారుడు జగదీష్ నాయుడు పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సఖినేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ అద్వర్యంలో ఉచిత త్రాగునీరు అందించడం జరిగిందని జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.