జనసేన ప్రజాబాట రెండవరోజు

ఎచ్చర్ల, జనసేన ప్రజాబాట రెండవరోజు కార్యక్రమంలో బాగంగా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని వెంకటరావు పేట గ్రామంలో ఎచ్చర్ల నియోజకవర్గ టీం పర్యటించి జనసేనపార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ పథకాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీనివాస్, సంతోష్, గోపి, లావేరు మండల జనసేన నాయకులు బొంతు విజయకృష్ణ, వడ్డిపల్లి శ్రీనివాస్, ఆదపక అప్పలరాజు, బొంతు రామకృష్ణ, పిన్నింటి రమణ, నరసింహ, త్రినాధ్ మరియు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.