జనసేన-తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం జనసేన-తెలుగుదేశం పార్టీల మాల మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర జనసేనపార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.