నరవ హాస్పటల్లో మౌళిక సదుపాయాలు పునరుద్ధరించాలని నిరసన చేపట్టనున్న జనసేన

పెందుర్తి నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నరవ హాస్పిటల్లో మౌళిక వసతులు పునరుద్ధరించాలని 08-01-2022 శనివారం ఉదయం 8-30 గంటల నుండి 10.00 గంటల వరకు నిరసన కార్యక్రమం చేపట్టనున్న జనసేన. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన శ్రేణులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొనివచ్చి గ్రామ సమస్య పరిష్కారం కోసం నిరసన్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.