Mylavaram: విశాఖ ఉక్కు సభను విజయవంత చేయాలి మైలవరం జనసేన

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 31న నిర్వహించనున్న సంఘీభావ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ జనసేనపార్టీ కృష్ణా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరి చింతల లక్ష్మికుమారి విశాఖ సభను విజయవంతం చేయాలని, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.