పాపరాయుడు కుటుంబానికి జనసేన పరామర్శ

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం మోరిపొడు గ్రామానికి చెందిన అడ్డాల పాపరాయుడు అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కరరావు, పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, మేడిచర్ల రాము (ఎంపీపీ), రావూరి నాగు, ఉండపల్లి అంజి, జిల్లెల్ల రక్షక్ తదితరులు.