జనవాణిలో జనసేనాని దృష్టికి దివ్యాంగుల సమస్యలు

భీమవరం, జనసేన అధినేత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తలపెట్టిన జనసేన జనవాణి కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ఆల భాస్కర్ దివ్యాంగుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తెలియజేయడం జరిగింది.