తమ్మిరెడ్డ్ శివశంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లింగంపల్లి జ్యోతి కుమార్

జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డ్ శివశంకర్ ని పాయకరావుపేట నియోజకవర్గ యువ నాయకుడు లింగంపల్లి జ్యోతి కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.