ఉప్పలగుప్తంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ

ఉప్పలగుప్తంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే మహనీయుని 195 వ జయంతిని పురస్కరించుకొని ఉప్పలగుప్తంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అమలాపురం పార్లమెంటరీ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్, అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, ఉప్పలగుప్తం మండల అద్యక్షులు ఆకుల సూర్య నారాయణ మూర్తి, నాయకులు మంచం బాలకృష్ణ, నల్లా వెంకటేశ్వరావు, వాకపల్లి శ్రీను, వాకపల్లి వెంకటేశ్వరావు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, డి.ఎస్.ఎన్ కుమార్, నిమ్మకాయల రాజేష్, బెండా సతీష్ తదితరులు పాల్గొన్నారు.