గల్ఫ్ కన్వీనర్ల మీటింగ్ లో పాల్గొన్న కె.మల్లి కార్జున రెడ్డి

  • సాదారణంగా జనసేన కండువా కప్పిన గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్

యూఏఈ: గల్ఫ్ జాతీయ, కువైట్ కన్వీనర్ల గా పదవులు పొందిన కంచన శ్రీకాంత్, రాంచంద్రనాయక్, అంజన్ కుమార్, ఆకుల రాజేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోయిన వారం ఆహ్వానం అందించగా సమయభావం వల్ల వెల్లలేక పోగా ఆదివారం వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కులమతాలకు అతీతంగా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని సముచిత స్థానం కల్పించే విధంగా గ్రూపు రాజకీయాలు లేకుండా అందరిని కలుపుకుని పార్టీని భలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిలకర మురలీ రాయల్, పవన్ ఉప్పుటూరు, వేణు మొదలగువారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కె.మల్లి కార్జున రెడ్డి మాట్లాడుతూ
గల్ఫ్ జాతీయ కన్వీనర్ రాంచంద్రనాయక్ గారి ఆప్యాయతో పాటు నన్ను అందరికీ పరిచయం చేయడం నాకు ఎంతో సంత్రుప్తినిచ్చింది,
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.