డిజిటల్ క్యాంపెయిన్ లో కాకినాడ జనసేన

నాటి ప్రాణ త్యాగాల ఉక్కు! దేశాన్ని దృఢపరిచిన ఉక్కు!! ఉక్కు పరిశ్రమను కాపాడాలని ఆంధ్రా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని మీ గళాన్ని బలంగా వినిపించాలని అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మూడవ రోజు కాకినాడ మహిళా నేత కడలి ఈశ్వరి ప్లకార్డులు పట్టుకుని డిజిటల్ క్యాంపెయిన్ ను చేపట్టారు.