శుభకార్యానికి హాజరైన కనపర్తి మనోజ్ కుమార్

కొండపి నియోజకవర్గం: టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు వెంకటస్వామి కుటుంబంలో జరిగిన శుభకార్యానికి కామేపల్లిలో వారి ఆహ్వానం మేరకు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్ మరియు జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శెషిభూషణ్ పాల్గొనడం జరిగింది.