కడియపులంక పుంతలో ముసలమ్మ అమ్మవారి మహోత్సవంలో కందుల దుర్గేష్

కడియపులంక గ్రామములో పుంతలో ముసలమ్మ అమ్మవారి 56 వార్షికోత్సవ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గులు పోటీ విజేతకు మొదటి బహుమతిని అందజేసిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు కందుల దుర్గేష్ మరియు జనసేన నాయుకులు.