గ్రామంలో సమస్యలు తెలుసుకొని పార్టీని బలోపేతం దిశగా కృషి చేయాలి: గర్భన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కిమ్మి గ్రామంలో జనసైనికులు కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకొని పార్టీని బలోపేతం దిశగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భన సత్తిబాబు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.