జనసేన, టిడిపి రాష్ట్ర సమన్వయకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన కుంచా అంజిబాబు

మాడుగుల, జనసేన తెలుగుదేశం ఉమ్మడి సమన్వయ కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కందుల దుర్గేష్, శ్రీమతి పాలవలస యశస్విని, బి.మహేంద్ర రెడ్డి, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవింద్ లకు మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం జనసేనపార్టీ నాయకులు కుంచా అంజిబాబు మరియు కోటపాడు మండలం తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.