పీసీసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మడకశిర మండల అధ్యక్షులు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పీసీసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండల అధ్యక్షులు టి.శివాజీ, పవన్ కళ్యాణ్, యశ్వంత్, విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.