మద్దాల సనారిని మర్యాదపూర్వకంగా కలసిన దొడ్డిగర్ల సువర్ణ రాజు

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలం, దొండపూడి గ్రామంలో మద్దాల సనారిని గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సనారీ స్వగృహం నందు క్యాలెండర్ ఆవిష్కరణ మరియు జనసేన స్టిక్కర్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పోసిన గణపతి, దొండపూడి గ్రామ అధ్యక్షులు బద్రి, కొవ్వూరుపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రగడ రాంబాబు, హుకుంపేట గ్రామ జనసేన పార్టీ గేర ఫణీంద్ర, అధ్యక్షులు చిట్యాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మల్లేశ్వరరావు, రామకృష్ణ, యనమర్తి సత్యనారాయణ, మద్దాల చినవెంకట్రావు, లొద్దన లక్ష్మణ రావు, ఎపూరి రామకృష్ణ, బండారు లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.