ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి: వబ్బిన సన్యాసి నాయుడు

ఎస్. కోట నియోజకవర్గం: జనసేన ఆధ్వర్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న కొత్తవలసలో జరుగుతుంది. ఎస్. కోట నియోజకవర్గం 5 మండ లాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పార్టీ ఆఫీస్ లో జనసేన సీనియర్ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు అధ్వర్యంలో జరిగిన సమావేశములో నిర్ణయము చేయడము జరిగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు కొత్తవలస రాజా థియేటర్ వద్ద జరుగు ఈ15 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట కొత్తవలస, జామి, 5మండలాల జనశాయినికులు, వీరమహిలలు పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రదం చేయాలని జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.