వారాహి యాత్రను విజయవంతం చేయండి

పాయకరావుపేట: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 10 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయంకి చేరుకొని సాయంత్రం 5 గంటలకి జగదాంభ జంక్షన్ లో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ప్రసంగిస్తారు కనుక పాయకరావుపేట జనసైనికులు జనసేనానికి ఘనస్వాగతం పలికి సభను విజయవంతం చెయ్యాలని నియోజకవర్గ పెద్దలు సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పిలుపునిచ్చారు.