కుప్పాల చిన్న కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఇటీవల మరణించిన కుప్పాల చిన్న (మణిబాబు) (30) వారి కుటుంబాన్ని గురువారం జనసైనికులు నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి చిన్న చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, గోపు సురేష్, తానిబోయిన సత్యనారాయణ దాసరి రామకృష్ణ, దాసరి నాగ సత్తిబాబు, దాసరి దుర్గారావు, డి. శ్రీనివాసు, ఎదురు పాక, సుబ్రహ్మణ్యం, పెంకె శ్రీనివాస్, మొగునిలేడి వెంకటేష్, డి అరవింద్, మనోహర్, యండ్రపు శ్రీనివాస్, మాదేపల్లి పద్మరాజు, మేళం బాబి, తోట సతీష్, కంద సోమరాజు, కసిరెడ్డి నాగేశ్వరరావు, కోన మంచిలి దుర్గాప్రసాద్ పబిరెడ్డి దుర్గాప్రసాద్, నమ శ్రీకాంత్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.